exam bail c

బెయిల్ కోసం”కుమార”వ్యూహం…!

దేశంలో కోట్లాది మంది పిల్లలు విద్య కోసం ప్రైవేటు, ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉంటున్నారు. అక్కడే అన్ని సౌకర్యాలతో విద్యను అభ్యసిస్తున్నారు. కేవలం అధ్యాపకుల సూచనల మేరకే పరీక్షలకు హాజరవుతున్నారు. తల్లిదండ్రులే దగ్గరుండి పరీక్షలకు సిద్ధం చేయాల్సిన రోజులు సుమారు రెండు దశాబ్దాల కిందటే కనుమరుగు అయ్యాయి. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఇందుకు సాక్ష్యం. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో పిల్లల చదువు పై తల్లిదండ్రుల పాత్ర ఏ మేరకు ఉందనేది విద్యా రంగ పరిశీలకులకు…

Read More
kejri jail

వర్క్ ఫ్రమ్ “జైల్”…

మద్యం కుంభకోణంలో కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జల వనరుల శాఖకు జారీ చేశారు.ఈ రోజు సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి అరవింద్ ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టుతో ఢిల్లీ ప్రభుత్వం ఎలా నడుస్తుందనేది అతి పెద్ద ప్రశ్నగా మారింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అనే…

Read More
IMG 20240318 WA0017

కేజ్రీవాల్ అరెస్ట్…

దేశ ప్రజలు అనుకున్నట్టే అయింది. దేశ రాజధాని ఢిల్లీ పై ఆధిపత్యం కోసం పడిగాపులుగాస్తున్న కేంద్ర అధికారగణం ఎట్టకేలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రవాల్ ను అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో దూకుడు పెంచిన ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఎన్నికల సమయంలో అటు తెలంగాణ నుంచి కవితని అరెస్టు చేసి, ఇప్పుడు నేరుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని అరెస్టు చేసింది.

Read More
IMG 20240315 WA0188

“కలిఫా” కవిత…!

తెలంగాణ ఉద్యమ అంతిమ దశలో నాయకురాలిగా తెరపైకి తెచ్చిన కల్వకుంట్ల కవిత వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే వరకు ఎవరికీ తెలియదు. ఇది భారత రాష్ట్ర సమితి నేతలు అవునన్నా,కాదన్నా బహిరంగ రహస్యం. అలాంటి కవిత దశాబ్ద కాలంలో ఓడినా గెలిచే పదవులు, ఆలోచనలకు అందని ఆస్తులకు అధిపతి కావడం నిజంగా ఆశ్చర్యమే. ఆమె ప్రపంచ ప్రతిష్టకమైన దుబాయిలోని “బుర్జు కలిఫా”లో ఫ్లాట్ కొన్నప్పుడే తెలంగాణ ప్రజలకు ఆమె స్థాయి తెలిసి పోయింది. ఆ గృహ…

Read More
soren c

సోరెన్ కు “చాట్” ఉచ్చు..

భూ కుంభకోణం కేసులో జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈ.డీ. అధికారులు ఆయన ధ్వంసం చేసిన మొబైళ్లలో వాట్సప్ చాట్ రికవర్ చేశారు. 539 పేజీలతో ఉన్న ఈ చాట్‌లో మరికొన్ని అక్రమాలు వెలుగు చూశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోరెన్ తన సన్నిహితులతో కలిసి ప్రభుత్వ భూములను లాక్కోవడమే కాకుండా లంచాలు తీసుకుంటూ అధికారులను వారు కోరిన చోటకి బదిలీ చేసినట్లు తేలింది….

Read More
herald

Again Starts…

ED has issued an order to provisionally attach properties worth Rs.751.9 Crore in a money-laundering case investigated under the PMLA, 2002. Investigation revealed that M/s. Associated Journals Ltd. (AJL) is in possession of proceeds of crime in the form of immovable properties spread across many cities of India such as Delhi, Mumbai and Lucknow to…

Read More
IMG 20230822 WA0000

మళ్ళీ పిలుపు…

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు విచారణ హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారిన తర్వాత కవితను విచారణకు పిలవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ కేసులో…

Read More
IMG 20230913 WA0015

ఎవడురా బానిస…

ఎవడిదిరా బానిసత్వ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి కెటిఆర్ పై ధ్వజమెత్తారు. మద్యం కేసులో కవిత ప్రమేయం పై అమిత్ షా ని కలిసిన తర్వాత ఆగిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.మా చెల్లిని అరెస్ట్ చేయకండి, ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి అని కేటీఆర్ అమిత్ షా కి చెప్పి వచ్చాదాని వ్యాఖ్యానించారు.కేటీఆర్ కి ఎంతోకొంత తెలివి ఉందనుకున్ననాని, ఈ రోజు చిట్ చాట్ తర్వాత ఆయనకు…

Read More
ed kavit buchi

దూకుడు ఎందుకు…

దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తిరిగి ఎందుకు వేగం పెంచిందనేది ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో చర్చననీయాంశంగా మారింది. రెండు రోజుల కిందట నిందితుడు బుచ్చిబాబుని ఈ.డి. విచారించడంతో ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో కథ ఎటువైపు తిరుగుతుందో అనే గుబులు పట్టుకుంది. ఈ.డి. ఒక్కసారిగా దూకుడు పెంచిందనే దానిపై అరా తీయడం మొదలైంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ…

Read More
images 28

శ్వేతాకి నోటీసులు..

చైనాకు గ్రానైట్ రాయి ఎగుమతుల్లో శ్వేతా గ్రైనేట్స్ అక్రమాలకు పాల్పడినట్టు కేంద్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఈ మేరకు తెలంగాణా రాష్ట్ర పౌస రఫరాల శాఖ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడి నోటీసులు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు విరుద్ధంగా శ్వేత ఏజెన్సీస్ 4.8 కోట్ల రూపాయల ఉల్లంఘన కి కి పాల్పడినట్టు ఈ.డి. పేర్కొంది.గ్రైనేట్ మెటీరియల్ ఎగుమతి చేయడంలో ఈ అక్రమాలు జరిగినట్లు…

Read More