a4b3161f018744f8b5425a6a729aa8df

అల్ ది బెస్ట్…

భోళా శంకర్ సినిమా విడుదల సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మెగా స్టార్ చిరంజీవికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు..

Read More
jnj vh

సున్నితత్వం ముఖ్యం…

రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్ లో అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఇంటి స్థలాల విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదు. ప్రత్యేక తెలంగాణ సాధించుకొని పదేళ్ళు కావస్తున్నా ఆ పోరాటంలో ప్రత్యక్ష సాక్షులు , కలం వీరులైన విలేకరులను ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తోందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. సమాజంలో బాధ్యత కలిగిన నాలుగో వర్గం (ఫోర్త్ ఎస్టేట్)గా ఉన్న జర్నలిజాన్ని , దాని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంత వరకు సమంజసం అనే…

Read More
suprime

“మణిపూర్”పై రంగంలోకి….

అడ్డూ అదుపు లేకుండా అత్యంత అమానుషంగా, పాశవికంగా హింసలు చెలరేకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. మణిపూర్‍లో అల్లర్ల కేసు దర్యాప్తును పర్యవేక్షించడానికి, వివరాలను తిరిగి సుప్రీంకోర్టుకు నివేదించడానికి మాజీ ముంబై కమిషనర్, మహారాష్ట్ర డీజీపీ దత్తాత్రయ్ పసల్గికర్ ను నియమించింది. అదేవిధంగా ముగ్గురు విశ్రాంత హై కోర్టు జడ్జిలతో కమిటిని ఏర్పాటు చేయాలనీ, ఈ కమిటీ మణిపూర్ అల్లర్లు, హింసపై విచారణ జరుపుతుందని పేర్కొంది. హింసకు సంబంధించిన కేసులు దర్యాప్తు చేయడానికిమని మణిపూర్…

Read More
uregimpu

విశ్రాంత యాత్ర….

అలుపెరుగని ప్రజా గాయకులు గద్దర్‌ అంతిమ యాత్ర ఎల్బీ స్టేడియం నుంచి గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం, అల్వాల్‌లోని ఆయన నివాసానికి కొనసాగుతోంది. గద్దర్‌ పార్ధివ దేహాన్ని అల్వాల్‌లోని ఆయన నివాసం దగ్గర కొద్ది సేపు ఉంచి, తర్వాత ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ట్యాంకుబండ్ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర అంతిమ యాత్రను కొద్దిసేపు నిలపివేశారు. ప్రజాగాయకుడు గద్దర్‌ను చివరిసారి చూసేందుకు ఆయన అభిమానులు, కళాకారులు, ప్రజలు భారీ సంఖ్యలో ఎల్బీ…

Read More
Screenshot 2023 08 04 133649

వాణ్ణీ అలాగే చేయండి…

మహారాష్ట్ర లోని థానేలో ఉన్న బందోడ్కర్ కాలేజీలోని మహా దారుణం జరిగింది. ఆ కాలేజిలో నిర్వహిస్తున్న ఎన్.సి.సి. శిక్షణలో జూనియర్లను ఓ సీనియర్ విచక్షణ రహితంగా కొట్టడం వివాదంగా మారింది. బందోడ్కర్ కాలేజీలో జూనియర్ లు తన మాట వినలేదని వారిని వర్షపు నీటిలో వంచి కర్రతో గొడ్డును బాదినట్టు చితకబాదాడు. ఈ విషయం బయటికి పొక్కడంతో ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని కాలేజీ ప్రిన్సిపల్ సుచిత్ర నాయక్  చేతులు దులుపుకున్నారు. అయితే, పాశవికంగా కొట్టిన…

Read More
ktr

ఇళ్ల స్థలాల చర్చలు…

హైదరాబాద్ లో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించే అంశాన్ని చర్చించడానికి పురపాలక శాఖ మంత్రి కెటిఅర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం అయినట్టు తెసిసింది. ఈ సమావేశంలో పెండింగులో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరా బాద్ లోని 38 ఎకరాల భూమి అప్పగింత, కొత్త వారికి స్థలాల సేకరణ వంటి ప్రధాన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read More
exclusive

అటవీ భూమిలో “రామదూత”…!

లంచాలకు అలవాటు పడ్డ అధికార యంత్రాంగం అండదండలతో భక్తి ముసుగులో మోసాలకు పాల్పడుతున్నాడు ఓ నకిలీ స్వామీజీ. అటు అటవీ శాఖ, ఇటు పంచాయితీ రాజ్ శాఖల అలసత్వం వల్ల ప్రభుత్వ స్థలాన్నే ఆక్రమించి పూటకో వేషంతో కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఈ “కొత్త దేవుడు”  సుమారు పాతికేళ్ళుగా బహిరంగ అక్రమానికి పాల్పడుతున్నా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోందో అంతుపట్టని వ్యవహారం. ఇదంతా ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరులోని “రామదూత” ఆశ్రమంలో చోటుచేసుకున్నభాగోతం. జాతీయ రహదారి పక్కనే కోట్లాది…

Read More
rain 2

జల దిగ్బంధం …

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు తెలంగాణాలోని పలు జిల్లాలను ముద్ద చేశాయి. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉత్తర ఆంధ్రకు ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, దాని పొరుగు ప్రాంతాల మీద ఉన్న బలమైన అల్పపీడన ప్రాంతం ఇప్పుడు బలహీనపడి దక్షిణ ఒడిశా, దీన్ని ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీద విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధం గా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6…

Read More
rain

ఇంకా పొంచి ఉంది…

తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావంతో వర్షాలు, వరదలు పొంచి ఉన్నాయి. అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నాయని,దీనివల్ల కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లోని నాలుగు జిల్లాల్లో రెడ్ ఎలర్ట్, మరో నలుగు జిల్లాల్లో ఆరంజ్ ఎలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ లోని మూడు జిల్లాలలో…

Read More
cs shanti

అప్రమత్తం…

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదీ పరీ వాహక ప్రాంతాల జిల్లాల్లో పరిస్థితులపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ,  భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగితే చేపట్టాల్సిన చర్యలపై సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మహారాష్ట్రలో వర్షాలు తగ్గి అక్కడ నుండి వరద ప్రవాహం   తగ్గుతున్నందున, భద్రాచలం వద్ద కూడా పెద్దగా పెరిగే అవకాశం లేదని…

Read More
Screenshot 2023 07 17 123148

“చిరు” లీక్ చేశారు…

వచ్చే నేలలో విడుదల కాబోతున్న తన తాజా చిత్రం “భోళా శంకర్”పై ఓ లీక్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమాలో తమ్ముడి మ్యానరిజాన్ని “చిరు” అనుసరించారట. వినండి.. పవన్ పాటకు చిరు ఎలా స్టెప్పులు వేశారో చుడండి..

Read More
modi uae c1

బంధం బలం…

భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఆర్దిక బంధాలు మరింత మెరుగు పడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ పర్యటనలో కీలక అంశాలపై చర్చలు, ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్యపరమైన లవదేవిల్లో స్థానిక కరెన్సీలో చెల్లింపులు చేసులోవాలని  యుఎఇ  అధ్యక్షులు షేక్ మహ్మద్ బిన్ జేయేడ్ తో జరిగిన చర్చలో నిర్ణయించారు.ఇకపై ఎగుమతులు, దిగుమతుల సమయంలో రూపాయి, దిర్హమ్ లను చేల్లిన్సుకోవచ్చు. భారత్ యుపిఐ ఎమిరేట్స్ ఐపిపి ప్లాట్ ఫామ్ లను…

Read More
pawan nadela

ఢిల్లీకి “సేన”..

ఢిల్లీలో ఈ నెల 18న జరగనున్న ఎన్డీఏ సమావేంలో పాల్గొనవలసినదిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందింది. ఎన్డీఏలో భాగస్వాములైన రాజకీయ పక్షాల అగ్రనేతలు హాజరవుతున్న ఈ సమావేశంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ , పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నెల 17 సాయంత్రానికి ఢిల్లీ వెళ్తారు.

Read More
swarna 1

దాని కోసమే చేశా..

విశాఖ నగరంలోని ఓ నాయకుని వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను మారిస్తే పది శతం కమీషన్ వస్తుందని మరోకరు చెప్పడంతో నోట్ల మార్పిడి వ్యవహారంలో మోసానికి పాల్పడ్డట్టు విశాఖ హోం గార్డుల ఇన్ స్పెక్టర్ స్వర్ణలత ఒప్పుకున్నారు.నోట్ల మార్పిడి దందాలో ఏ4 నిందితురాలిగా రిమాండ్ లో ఉన్న ఉన్న ఆమెను విచారణ కోసం ఒకరోజు కస్టడి కి తీసుకున్నారు. క్రైమ్ డిసిపి నాగన్న సహా ఎసిపి, ముగ్గురు ఇన్ స్పెక్టర్ లు , మహిళా…

Read More
Screenshot 2023 07 14 183504

మనం కాదు చైనా..

సాంకేతిక రంగంలో మన దేశం ప్రపంచంలోనే గొప్పదని చెప్పడం పచ్చి అపద్దమని ప్రజాశాంతి పార్టీ నేస కె.ఎ.పాల్ అన్నారు. అన్నిటికంటే గొప్ప దేశం చైనా అని వ్యాఖ్యానించారు. మన దేశంలో అధికారులు, రాజకీయ నాయకుల అవినీతి వల్ల  భ్రష్టు పట్టి పోతున్నామన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

Read More