తెలంగాణలో రానున్న ఎన్నికల బరిలోకి దిగడానికి జనసేన సిద్ధమైంది. వివిధ జిల్లాల్లో మొత్తం 32 నియోజక వర్గాలలో తమ అభ్యర్ధులు పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. ఉమ్మడి హైదరాబాద్, రంగరెడ్డి జిల్లాలోని కూకట్పల్లి, ఎల్బి నగర్, కుతుబుల్లాపూర్, శేరిలింగంపల్లి, సనత్నగర్, ఉప్పల్, పటాన్చెరువు, మల్కాజిగిరి, మేడ్చల్ వంటి 9 నియోజక వర్గాలు సహా ఖమ్మం జిల్లాలోని 7 నియోజక వర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తారు.
![IMG 20231002 WA0045](https://i0.wp.com/eaglenewstelugu.com/wp-content/uploads/2023/10/IMG-20231002-WA0045.jpg?resize=640%2C897&ssl=1)
Very wonderful info can be found on web site.Raise your business
thank you very much dear..
pl click on advertisement to encourage “Eaglenews”…tnq