suprime

ఇదెక్కడి న్యాయం…!

హైదరాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన భూమి వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పేట్ బషీరాబాద్ లో  గత ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల భూమిని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి బదలాయించడంలో జరుగుతున్న తీవ్ర జాప్యం సభ్యులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. అంతేకాక్, ఈ నెల 6 తేదిన సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న పరిణామం అంతుపట్టకుండా ఉందని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఎన్.వి. రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలోని…

Read More
images 29

దరఖాస్తు చేయొచ్చు…

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ స్కూల్స్‌ లో 2023 – 2024 విద్యా సంవత్సరానికి గానూ జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీ (జిఎన్ ఎం) ట్రైనింగ్ మూడేళ్ల కోర్సులో ప్రవేశానికి తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 02.09.2023 నుండి 16.09.2023 వరకు అందుబాటులలో ఉంటుందని అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను ప్రభుత్వ స్కూళ్లలో 19.09.2023 లోగా ప్రైవేట్ స్కూల్ లలో 10.10.2023తేదిలోగా…

Read More
babu 2

నన్ను అరెస్టు చేయొచ్చు..

తనను ఒకటి, రెండు రోజుల్లో అరెస్ట్ చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఐటీ నోటీసులపై అయన పరోక్షంగా స్పందించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గంలో వివిధ వర్గాల ప్రజలతో నిర్వహించిన ప్రజా వేదిక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విధ్వంస పాలన సాగిస్తోందని మండిపడ్డారు. జగన్…

Read More
IMG 20230906 WA0001

ఆయనే వ్యవస్థ…

మహా నటులు ఎన్టీఆర్ భారత దేశ సంపద, ఒక మహాశక్తి, గొప్ప వ్యవస్థ అని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటక రాష్ట్ర బళ్లారిలో స్థానిక తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఇక్కడ మీ ఉత్సాహం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా, బళ్లారిలో ఉన్నానా అన్న సందేహం కలుగుతోందన్నారు. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహం ఏర్పాటు…

Read More
rashmika

తెరపై మాత్రమే…

నటనకి, నిజ జీవితానికి ఎంత తేడా ఉంటుందో ఈ చిత్రాన్ని చుస్తేనే అర్ధం అవుతుంది. ఆమె సహాయకుడు సాయి వివాహానికి హైదరాబాద్ వచ్చిన రాష్మిక నిండైన దుస్తులతో చూపరులను ఆకట్టుకుంది. ఆమెను చూసిన వారు ఒక్కసారిగా కెమెరా ముందు ఆమె నటనను ఉహించుకున్నారు.

Read More
Screenshot 20230905 115440 WhatsApp

ముంచెత్తిన “మూసాపేట”…

మహా నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయమ య్యాయి. మూసాపేట్ దగ్గర భారీ ఎత్తున వరద ప్రవాహం పోటెత్తడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచపోయింది.వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో ఉన్న చెరువు కట్టలు తెగడం వల్ల భారీ ఎత్తున వరద ప్రవాహం వస్తుంది. ప్రవాహం వల్ల సుమారు మూడు గంటల పాటు పాదచారులు, వాహన చోదకులు నానా ఇబ్బందులు పడ్డారు. దాదాపు వందమంది ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసి సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు.

Read More
images 28

శ్వేతాకి నోటీసులు..

చైనాకు గ్రానైట్ రాయి ఎగుమతుల్లో శ్వేతా గ్రైనేట్స్ అక్రమాలకు పాల్పడినట్టు కేంద్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఈ మేరకు తెలంగాణా రాష్ట్ర పౌస రఫరాల శాఖ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడి నోటీసులు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు విరుద్ధంగా శ్వేత ఏజెన్సీస్ 4.8 కోట్ల రూపాయల ఉల్లంఘన కి కి పాల్పడినట్టు ఈ.డి. పేర్కొంది.గ్రైనేట్ మెటీరియల్ ఎగుమతి చేయడంలో ఈ అక్రమాలు జరిగినట్లు…

Read More
IMG 20230905 WA0003

మళ్ళీ ఎగిరిన “విక్రమ్”…

భారత అంతరిక్ష పరిశోధనసంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ఊహించని అద్భుతాలను చూపిస్తోంది. చంద్రునిదక్షిణ ధృవం మీద విక్రమ్ కలుమోపడమే చరిత్ర ఐతే, అది గలిలో ఎగిరి ఒక చోటు నుంచి మరో చోటుకి గాలిలో ఎగిరి ప్రయాణించడం ఓ అద్భతమైన ఆవిష్కరణ. చంద్రుడి దక్షిణ ధృవం మీద ఉన్న ప్రగ్యాన్ రోవర్ నిద్రలోకి వెళ్లింది. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్ ను ఇస్రో శాస్త్రవేతలు విజయవంతంగా గాలిలోకి లేపారు. విక్రమ్ ల్యాండర్లో ఉన్న ఇంధనాన్ని మండించటం ద్వారా…

Read More
rajani

గవర్నర్ “రజినీ”…?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ను గవర్నర్ పదవి వరించనున్నట్టు సమాచారం అందుతోంది. కొద్ది రోజులుగా రజిని చేస్తున్న,పర్యటనలు దీనికి ఉతమిస్తున్నాయి. ఇటీవల అయన యూపీ సీఎం యోగి, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో భేటీ కావడం రాజకీయ పరిశీలకులను ఆలోచనలలో పడేసింది. రజినీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల్లోనే గవర్నర్ పదవిఇవ్వనుందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇదే విషయాన్ని అయన సోదరుడు సత్యనారాయణ వద్ద ప్రస్తావిస్తే ఏ పదవిపై ఆశలు…

Read More
Screenshot 20230903 173609 Gallery

“గిన్నిస్”కెక్కిన సవ్వడి..

కేరళలో ఓనమ్ పండుగ సందర్భంగా 7000 మంది కళాకారులతో నిర్వహించిన నృత్య కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నృత్యం గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాధించడం విశేషం.

Read More
c147d11e26e44076a9474f9090c3e24c

“కేసరి” తీన్మార్…

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “భగవంత్ కేసరి” ఈ నెల 19న వెండితెర పై గర్జించదానికి సన్నద్ధం అవుతోంది. ఈ సినిమాలో నటి శ్రీలీలతో కలిసి బాలయ్య తీన్మార్ చేశారు.

Read More
IMG 20230902 WA0003

ఆ పనికి మసాజ్ ముసుగు…

హైదరాబాద్ లోని బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని స్పాలు, మసాజ్ సెంటర్ల పై యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ బృందాలు మెరుపు దాడులకు దిగాయి. సీసీఎస్ టీమ్‌తో కలిసి బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది..శనివారం బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు, క్రాస్ మసాజ్ లకు పాల్పడుతున్నట్లు…

Read More
digvijay

రైతే రాజైతే…

హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రైతే రాజైతే వ్యవసాయం పండగే అనే పుస్తకాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్ విష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Read More
sajjal

పోలవరం”బాబు”ఏ.టీ.ఎం…

పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏటీఎం మాదిరి వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.అప్పట్లో ప్రధాని మోడీ అన్నట్లుగానే చంద్రబాబు ప్రతి పనిలోనూ అడ్డగోలుగా ముడుపులు మింగారని ఆరోపించారు. బాబు సహా అయన ముఠా మొత్తానికి ఈ కుంభకోణంలో ఉందన్నారు. సచివాలయం భవనాలు, టిడ్కో ఇళ్ళు ఇలా ప్రతి పనిలోనూ చంద్రబాబు అనుచరులు లబ్ధి పొందారన్నారు. ప్రభుత్వ పనులకు సంబంధించి ఎల్ అండ్ టి, షాపూర్ జి సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చి…

Read More
adhitya

అగ్ని గోళం వైపు..

రోదసీలో అత్యంత క్లిష్టమైన చంద్రయాన్ -3 ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. తాజాగా సూర్యునిపై పరిశోధనల కోసం నడుం బిగించింది. సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలో 24 గంటల కౌంట్ డౌన్ పూర్తి చేసుకున్న పీఎస్ఎల్వి-సి 57 రాకెట్ ఆధిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తోంది. 4 నెలల్లో భూమి నుంచి 15 లక్షల…

Read More