
“మర్లకుంట”లో రక్షణ.. “జత్వానీ”తో జైలు..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమర్థవంతుడైన పోలీసు అధికారిగా ప్రశంశలు అందుకున్న ఐపిఎస్ అధికారి పెండ్యాల సీతా రామాంజనేయులు ఎక్కడ తప్పటడుగు వేశారు? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర నేతలకు సన్నిహితంగా ఉన్న ఆయన శత్రువుగా ఎలా మారారు? టిడిపి నేతలకు దగ్గర అని తెలిసి కూడా జగన్ మోహన్ రెడ్డి పీ.ఎస్.ఆర్. ని ఏరికోరి ఎందుకు దగ్గరకు తీశారు? చేసిన తప్పిదాల కంటే సామాజిక వర్గ వేటకు చిక్కుకున్నారా? ఇవీ పీ.ఎస్.ఆర్. అరెస్టుతో…